యూరప్ ల్లో పర్యటించే అమెరికన్ పౌరులకు హెచ్చరికలు
- May 03, 2017
యూరప్ లో పర్యటించే అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. యూరప్ దేశాల్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని, ఆయాదేశాలకు వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలని వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ప్రాన్స్, రష్యా, స్వీడన్ దేశాల్లో చోటుచేసుకున్న దాడుల నేపధ్యంలో ఈ హెచ్చరికలు జారీచేసింది.
సమ్మర్ హాలిడే లో భాగంగా యూరప్ లో పర్యటించే పర్యాటకులు.... మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, పార్కుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో జారీచేసిన యూరప్ అలర్ట్ హెచ్చరికలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









