యూరప్ ల్లో పర్యటించే అమెరికన్ పౌరులకు హెచ్చరికలు
- May 03, 2017
యూరప్ లో పర్యటించే అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. యూరప్ దేశాల్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని, ఆయాదేశాలకు వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలని వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ప్రాన్స్, రష్యా, స్వీడన్ దేశాల్లో చోటుచేసుకున్న దాడుల నేపధ్యంలో ఈ హెచ్చరికలు జారీచేసింది.
సమ్మర్ హాలిడే లో భాగంగా యూరప్ లో పర్యటించే పర్యాటకులు.... మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, పార్కుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో జారీచేసిన యూరప్ అలర్ట్ హెచ్చరికలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









