యూరప్ ల్లో పర్యటించే అమెరికన్ పౌరులకు హెచ్చరికలు
- May 03, 2017
యూరప్ లో పర్యటించే అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. యూరప్ దేశాల్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని, ఆయాదేశాలకు వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలని వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ప్రాన్స్, రష్యా, స్వీడన్ దేశాల్లో చోటుచేసుకున్న దాడుల నేపధ్యంలో ఈ హెచ్చరికలు జారీచేసింది.
సమ్మర్ హాలిడే లో భాగంగా యూరప్ లో పర్యటించే పర్యాటకులు.... మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, పార్కుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో జారీచేసిన యూరప్ అలర్ట్ హెచ్చరికలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







