టాంజానియాలో అదుపుతప్పిన బస్సు 35 మంది దుర్మరణం
- May 06, 2017
బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 35 మంది మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర టాంజానియాలోని మీట జిల్లాలో లేరా నది దగ్గర సంభవించిందని పోలీసులు శనివారం తెలిపారు. మృతుల్లో 32 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక డ్రైవర్ ఉన్నారని చెప్పారు. మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. ఈ ఘటనపై టాంజానియా ప్రధాని జాన్ ముగుఫులి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









