టాంజానియాలో అదుపుతప్పిన బస్సు 35 మంది దుర్మరణం
- May 06, 2017
బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 35 మంది మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర టాంజానియాలోని మీట జిల్లాలో లేరా నది దగ్గర సంభవించిందని పోలీసులు శనివారం తెలిపారు. మృతుల్లో 32 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక డ్రైవర్ ఉన్నారని చెప్పారు. మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. ఈ ఘటనపై టాంజానియా ప్రధాని జాన్ ముగుఫులి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







