మోడీ మాత్రమే కాశ్మీర్ సమస్యను పరీక్షించగలరు
- May 06, 2017
ఏడు దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలేది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనంటూ సంచలన ప్రకటన చేశారు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి. గతంలో అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్.. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిలు ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్యం వహించడంతో.. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు ముఫ్తీ. గత ప్రధానులు పాకిస్తాన్కు వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోయారని .. కానీ మోడీ మాత్రం లాహోర్కు వెళ్లి వచ్చారంటూ ప్రశంసించారు. ఈ మాట చెబుతున్నందుకు తనను అందరూ విమర్శించవచ్చని.. కానీ.. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రజల మద్దతు ఉంటుందన్నారు మహబూబా ముఫ్రీ. జమ్మూలో ఓ ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









