మోడీ మాత్రమే కాశ్మీర్ సమస్యను పరీక్షించగలరు
- May 06, 2017
ఏడు దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలేది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనంటూ సంచలన ప్రకటన చేశారు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి. గతంలో అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్.. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిలు ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్యం వహించడంతో.. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు ముఫ్తీ. గత ప్రధానులు పాకిస్తాన్కు వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోయారని .. కానీ మోడీ మాత్రం లాహోర్కు వెళ్లి వచ్చారంటూ ప్రశంసించారు. ఈ మాట చెబుతున్నందుకు తనను అందరూ విమర్శించవచ్చని.. కానీ.. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రజల మద్దతు ఉంటుందన్నారు మహబూబా ముఫ్రీ. జమ్మూలో ఓ ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







