టాంజానియాలో అదుపుతప్పిన బస్సు 35 మంది దుర్మరణం

- May 06, 2017 , by Maagulf
టాంజానియాలో అదుపుతప్పిన బస్సు 35 మంది దుర్మరణం

బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 35 మంది మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర టాంజానియాలోని మీట జిల్లాలో లేరా నది దగ్గర సంభవించిందని పోలీసులు శనివారం తెలిపారు. మృతుల్లో 32 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక డ్రైవర్ ఉన్నారని చెప్పారు. మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. ఈ ఘటనపై టాంజానియా ప్రధాని జాన్ ముగుఫులి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com