టాంజానియాలో అదుపుతప్పిన బస్సు 35 మంది దుర్మరణం
- May 06, 2017
బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 35 మంది మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర టాంజానియాలోని మీట జిల్లాలో లేరా నది దగ్గర సంభవించిందని పోలీసులు శనివారం తెలిపారు. మృతుల్లో 32 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక డ్రైవర్ ఉన్నారని చెప్పారు. మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. ఈ ఘటనపై టాంజానియా ప్రధాని జాన్ ముగుఫులి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









