న్యూ మార్కెట్ లోని 2000 గినియాస్ గుర్రపు పందేలకు వైస్ ప్రెసిడెంట్ హాజరు
- May 08, 2017
యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ,ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడుగౌరవనీయ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శనివారం న్యూమార్కెట్ గుర్రపు పందేల 2000 గినియాస్ స్టాక్స కు హాజరయ్యారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హందాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ డిప్యూటీ రూలర్, ఫైనాన్స్ శాఖ మంత్రి హెచ్డన్ బిన్ రషీద్ అల్ మక్తూం,అలాగే అనేక షేక్ లతో పాటు యుఎఇ ఆర్థికశాఖకు చెందినఅధికారులు, గుర్రపు పెంపకందారులు, యజమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చర్చిల్ 2000 గినియాస్ గ్రూప్ 1 రేసులో విజయం సాధించాడు. షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యాజమాన్యంలో పెర్మియన్, హవానా గోల్డ్ న్యూమార్కెట్ పందెంలను గెలుచుకున్నాడు.ఆదివారం, యూఏఈ నుండి ఐదు ఫిలిస్ మూడు సంవత్సరాల వయస్సు గల1000 గినియాస్ , ఒక మైలు దూరం గ్రూప్ 1 ఫిలిస్ క్లాసిక్ పోటీ చేస్తుంది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







