ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన
- May 08, 2017
తెలుగు రాష్ట్రాలకు రానున్న 48 గంటల్లో పలు చోట్ల ఉరుములు, తీవ్రగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర వరకూ ద్రోణి ఏర్పడిందని...దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 5 సెం.మీ, విజయనగరంలో 3 సెం.మీ, డెంకాడ, వేపడ, పూసపాటిరేగ, తెర్లాంలో 2 సెం.మీ, విశాఖలో 3 సెం.మీ, అనంతపురం జిల్లా పెనుగొండలో 3 సెం.మీ, లేపాక్షిలో 2 సెం.మీ, కర్నూలు జిల్లా హోళగుందలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









