ఇ-సర్వీసెస్ని ప్రారంభించిన రియాద్ గవర్నర్
- May 09, 2017
రియాద్: ఇంటీరియర్ మినిస్ట్రీ, ఇ-సర్వీసెస్ ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేయడంలో వేగం ప్రదర్శిస్తోంది. స్ట్రాటజీ అండ్ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు హ్యూమన్ రీసోర్సెస్ వంటి విభాగాల్లో ఇ-సర్వీసెస్ని అమలు చేయతలపెట్టారు. ఇన్స్టిట్యూషనల్ కమ్యూనికేషన్, ఫాలో అప్ ట్రాన్స్ఫార్మేషన్ మరియు ఛేంజ్ వంటి వాటినీ ఈ ప్రాజెక్ట్లో చేర్చారు. రియాద్ గవర్నర్ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ ఈ ప్రోగ్రామ్ని లాంఛ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తొలి ఫేజ్ గత ఏడాది ప్రారంభమయ్యింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాసెసింగ్ని ప్రధానంగా ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో ఉపయోగించేందుకు వీలుగా డిజైన్ చేశారు. మొత్తం 33 ఇ-సర్వీసుల్లో 18 పౌరుల కోసం, 15 నివాసితులకోసం రూపొందించారు. ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ అహ్మద్ బిన్ ముహమ్మద్ అల్ సలెమ్, రియాద్ ఎమిరేట్ అండర్ సెక్రెటరీ నాజర్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ దౌద్ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







