ఆహారాన్ని స్పూన్లతో కాకుండా చేతివేళ్ళతో తీసుకోండి
- May 09, 2017
ఆహారం తీసుకున్నప్పుడు స్పూన్లు, ఫోక్స్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై వాటిని వాడకండి. చేతితో ఆహారంగా తీసుకోవడం ద్వారా మెదడుకు మంచి సిగ్నల్స్ పంపిస్తాయి. చేతి స్పర్శ వలన శరీరానికి బలం చేకూరుతుంది.
చేతివేళ్ళతో ఆహరం తీసుకోవడం వలన, వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతికి ఆహరం తాకగానే, ఆహరం తీసుకునే విషయం మెదడు మన పొట్టకు సంకేతమిస్తుంది. అలా సంకేతం ఇవ్వగానే జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణ శక్తి భాగా పెరుగుతుంది.
చేతితో ఆహరం తీసుకోవడంతో మనకు ఎంత ఆహరం సరిపోతుందో మనకు ముందే తెలిసిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక ఆహారాన్ని ప్లాస్టిక్ ఫ్లేట్లలో కాకుండా రాగిపళ్లెంలో తినడం ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుంది. ఇంకా ప్లాస్టిక్ స్పూన్స్ లేదా అల్యూమీనియం స్పూన్స్తో వేడి పదార్థాలు తినడం వలన ఆ వేడికి కొద్దిగా కరుగుతాయి. ఇలా కరిగిన రసాయనాలు ఆహారంతో మన పొట్టలోకి చేరుతాయి. ఇవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









