పుకార్లను కట్టుకథలు తెలియని మూలాల నుండి వస్తే ప్రాచుర్యం చేయకండి
- May 10, 2017
దోహా:ఎవరైతే తెలియని మూలాల నుండి పుకార్లను కట్టుకథలను ప్రాచుర్యం కల్పిస్తారో కథలు వ్యాపింప చేస్తున్నారో వారు చట్టబద్ధంగా తీసుకొనే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది, ఇలాంటి చర్యలలో భాగస్వామ్యులు కారాదని ప్రజలకు సలహా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఫేస్బుక్లో ఒక పోస్ట్లో గురించి ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది, అత్యధికులు ఎక్కడ నుంచి అది వచ్చిందనే మూలాలను ఏ మాత్రం ధృవీకరించ కుండా , ఏదైనా వ్యాప్తి చేయాలని ఇష్టపడుతున్నారు".కొన్నిసార్లు ఇతరులు వాస్తవానికి ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటనల నివేదికలు పోస్ట్ చేశారని తెలిపారు. గతంలో , ట్రాఫిక్ లేదా ఇతర రకాల ఉల్లంఘనలపై భారీ తగ్గింపు గురించి నకిలీ వార్తలను వ్యాప్తి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ పోస్ట్ పేర్కొంది, కొంతమంది ఇతరులు పాత సందేశాలు మరియు పోస్ట్లను క్రొత్తవిగా తిరిగి పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









