శ్రీలంకకు చేరుకున్నభారత్ ప్రధాని
- May 11, 2017
భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే శ్రీలంకకు చేరుకున్నారు. శ్రీలంకలో మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్ (సింహళీయుల బౌద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించే ఈ వేడుకలకు సుమారు వంద దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. శ్రీలంకలో పర్యటన సందర్భంగా మోడీ అక్కడి తేయాకు తోటలకు ప్రసిద్ధి గాంచిన కేండీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అలాగే భారత్ సహకారంతో కొలంబోలో నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. శ్రీలంక నేతలతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







