క్యాన్సర్తో బహ్రెయిన్లో చెల్లె అనంత లక్ష్మి మృతి
- May 11, 2017
బహ్రెయిన్ :క్యాన్సర్ బారిన పడి బహ్రెయిన్లో చెల్లె అనంతలక్ష్మి మృతి చెందారు. హౌస్ మెయిడ్గా ఆమె పనిచేస్తున్నారు. ఆమె భర్త, బహ్రెయిన్లోని ఓ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వీరికి ముగ్గురు పిల్లలు, ఇండియాలో చదువుకుంటున్నారు. క్యాన్సర్ కేర్, ఆమె భర్తకు బహ్రెయిన్ నుంచి హైద్రాబాద్కి టిక్కెట్ సమకూర్చగా, ఆమె స్పాన్సరర్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ఎపిఎన్ఆర్టి, హైద్రాబాద్ నుంచి ఆమె స్వస్థలానికి ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసింది. అంబులెన్స్ని ఏర్పాటు చేసిన కె.సుధాకర్ రావు కి అభినందనలు. ఐసిఆర్ఎఫ్, ఎపిఎన్ఆర్టితో కలిసి తెలుగు కళా సమితి వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించారు. ఆర్థికంగా ఆ కుటుంబానికి ఆరు నెలలపాటు అండగా ఉండేందుకు ఐసిఆర్ఎఫ్ ముందుకొచ్చింది. ఇండియన్ ఎంబసీ సహకారంతో తెలుగు కళా సమితి, ఆమె కుటుంబానికి తగిన సహాయం చేయనుంది.
--యం. వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







