జులేఖా ఎండీ - లీడింగ్ ఇండియన్ లీడర్ ఇన్ అరబ్ వరల్డ్
- May 11, 2017
దుబాయ్:జులేఖా హాస్పిటల్లో న్యూ జనరేషన్ మేనేజ్మెంట్ అరుదైన గౌరవం దక్కించుకుంది. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ టాప్ ఇండియన్ లీడర్స్ ఇన్ అరబ్ వరల్డ్ గలా డిన్నర్ ఈవెంట్లో జులేఖా మేనేజింగ్ డైరెక్టర్ తహెర్ షామ్స్ పురస్కారం దక్కించుకున్నారు. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ విపుల్, ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఖులౌద్ అల్ ఒమైన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ని తహెర్ అందుకున్నారు. వెస్టిన్ దుబాయ్ మినా సయాహి బీచ్ రిసార్ట్ మరియు మెరినాలో ఈ కార్యక్రమం జరిగింది. జులేఖా హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించి తహెర్ షామ్స్ ఎంతగానో శ్రమించారు. 1992లో ఈ హాస్పిటల్ ప్రారంభమయ్యింది. ఈ గౌరవం చాలా గొప్పదని లీడింగ్ ఇండియన్ లీడర్ ఇన్ అరబ్ వరల్డ్ పురస్కారం దక్కించుకున్న సందర్భంగా తహెర్ షామ్స్ చెప్పారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







