యెమెన్ తైజ్ ప్రాంతంలో క్యుసి క్లీన్ వాటర్ ప్రోగ్రామ్
- May 13, 2017
ఖతార్ ఛారిటీ, యెమెన్లోని తైజీ ప్రాంతంలో క్లీన్ వాటర్ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. సబోల్ ఛారిటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది ఖతార్ చారిటీ. నెలకు 104 బ్యారెళ్ళ డీజిల్ని, ఎనిమిది మేజర్ పంప్స్ కోసం వినియోగించనున్నారు. తద్వారా 300,000 మందికి ఉపయోగకరం కానుంది. ఖతార్ ఛారిటీ రిలీఫ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ కాబి మాట్లాడుతూ, నీటి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వాటర్ మరియు శానిటేషన్కి సంబంధించి యెమెన్లో ఖతార్ చారిటీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎమర్జన్సీ రిలీఫ్ ప్రాజెక్ట్ కింద ఖతార్ చారిటీ 2500 ఫుడ్ బాస్కెట్స్ని కూడా ప్రారంభించింది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







