యెమెన్ తైజ్ ప్రాంతంలో క్యుసి క్లీన్ వాటర్ ప్రోగ్రామ్
- May 13, 2017
ఖతార్ ఛారిటీ, యెమెన్లోని తైజీ ప్రాంతంలో క్లీన్ వాటర్ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. సబోల్ ఛారిటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది ఖతార్ చారిటీ. నెలకు 104 బ్యారెళ్ళ డీజిల్ని, ఎనిమిది మేజర్ పంప్స్ కోసం వినియోగించనున్నారు. తద్వారా 300,000 మందికి ఉపయోగకరం కానుంది. ఖతార్ ఛారిటీ రిలీఫ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ కాబి మాట్లాడుతూ, నీటి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వాటర్ మరియు శానిటేషన్కి సంబంధించి యెమెన్లో ఖతార్ చారిటీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎమర్జన్సీ రిలీఫ్ ప్రాజెక్ట్ కింద ఖతార్ చారిటీ 2500 ఫుడ్ బాస్కెట్స్ని కూడా ప్రారంభించింది.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









