యెమెన్ తైజ్ ప్రాంతంలో క్యుసి క్లీన్ వాటర్ ప్రోగ్రామ్
- May 13, 2017
ఖతార్ ఛారిటీ, యెమెన్లోని తైజీ ప్రాంతంలో క్లీన్ వాటర్ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. సబోల్ ఛారిటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది ఖతార్ చారిటీ. నెలకు 104 బ్యారెళ్ళ డీజిల్ని, ఎనిమిది మేజర్ పంప్స్ కోసం వినియోగించనున్నారు. తద్వారా 300,000 మందికి ఉపయోగకరం కానుంది. ఖతార్ ఛారిటీ రిలీఫ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ కాబి మాట్లాడుతూ, నీటి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వాటర్ మరియు శానిటేషన్కి సంబంధించి యెమెన్లో ఖతార్ చారిటీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎమర్జన్సీ రిలీఫ్ ప్రాజెక్ట్ కింద ఖతార్ చారిటీ 2500 ఫుడ్ బాస్కెట్స్ని కూడా ప్రారంభించింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









