శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర లో 19న 'మిక్చర్ పొట్లం'

- May 13, 2017 , by Maagulf
శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర లో 19న 'మిక్చర్ పొట్లం'

శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన 'మిక్చర్ పొట్లం' చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీమియర్ షోను ఇటీవల చెన్నైలో ప్రదర్శించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, భాగ్యరాజా దంపతులు, నటి లిజి, చారుహాసన్, వెన్నెలకంటి తదితరులు సినిమాను చూసి టీమ్‌ను అభినందించారు. ఎం.వి. సతీశ్ కుమార్ దర్వకత్వంలో కలపటపు లక్ష్మీప్రసాద్, కె. వీరన్న చౌదరి, ఎల్. శ్రీనివాసరావు నిర్మించిన 'మిక్చర్ పొట్లం' మూవీకి మాధవపెద్ది సురేశ్ సంగీతం అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com