శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర లో 19న 'మిక్చర్ పొట్లం'
- May 13, 2017
శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన 'మిక్చర్ పొట్లం' చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీమియర్ షోను ఇటీవల చెన్నైలో ప్రదర్శించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, భాగ్యరాజా దంపతులు, నటి లిజి, చారుహాసన్, వెన్నెలకంటి తదితరులు సినిమాను చూసి టీమ్ను అభినందించారు. ఎం.వి. సతీశ్ కుమార్ దర్వకత్వంలో కలపటపు లక్ష్మీప్రసాద్, కె. వీరన్న చౌదరి, ఎల్. శ్రీనివాసరావు నిర్మించిన 'మిక్చర్ పొట్లం' మూవీకి మాధవపెద్ది సురేశ్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









