శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర లో 19న 'మిక్చర్ పొట్లం'
- May 13, 2017
శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన 'మిక్చర్ పొట్లం' చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీమియర్ షోను ఇటీవల చెన్నైలో ప్రదర్శించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, భాగ్యరాజా దంపతులు, నటి లిజి, చారుహాసన్, వెన్నెలకంటి తదితరులు సినిమాను చూసి టీమ్ను అభినందించారు. ఎం.వి. సతీశ్ కుమార్ దర్వకత్వంలో కలపటపు లక్ష్మీప్రసాద్, కె. వీరన్న చౌదరి, ఎల్. శ్రీనివాసరావు నిర్మించిన 'మిక్చర్ పొట్లం' మూవీకి మాధవపెద్ది సురేశ్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







