ఎంఇసి ఖతర్ యాప్ ప్రారంభం
- October 06, 2015
ఎకానమీ అండ్ కామర్స్ మంత్రిత్వ శాఖ (ఎంఇసి) కొత్త సర్వీసును ప్రారంభించింది. 'బిజినెస్ లైసెన్స్'లో భాగంగా ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది మంత్రిత్వ శాఖ. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఎంఇసి కతార్ పేరుతో ఉన్న మొబైల్ యాప్ని వినియోగించుకుని, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విభాగాల్లో అనుమతులు తేలికగా పొందవచ్చు. నిబంధనలకు అనుగుణంగా మొబైల్ ఫోన్ యాప్ని వినియోగించుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేస్తే, అదనపు సమాచారం కోసం మంత్రిత్వ శాఖ వినియోగదారుల్ని సంప్రదిస్తుంది. ఫీజు చెల్లింపు సహా అన్ని ప్రకియలు సజావుగా ముగిసిన అనంతరం బిజినెస్ లైసెన్స్లు ఇ-మెయిల్ ద్వారా దరఖాస్తుదారుడికి చేరతాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







