సిరియాలో 50 మందిని చంపిన ఐఎస్ ఉగ్రవాదులు
- May 18, 2017
సిరియాలోని హమా ప్రావిన్సులో ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసి 50కి పైగా వ్యక్తుల ప్రాణాలు తీసినట్లు ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అఖరెబ్, అల్ మబుజెహ్ గ్రామాల్లో గురువారం ఈ దాడి జరిగిÏంది. మృతుల్లో 15 మంది పౌరులు, 27 మంది ప్రభుత్వ మద్దతుదారులు ఉన్నారంది. ఐఎస్ ఉగ్రవాదుల్లోనూ 15 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అఖరెబ్తోపాటు అల్ మబుజెహ్లో కొంత ప్రాంతాన్ని ఐఎస్ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇటు సిరియా ప్రభుత్వ వార్త సంస్థ సనా.. అఖరెబ్లో 20 మంది పౌరులను ఐఎస్ హతమార్చినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









