సిరియాలో 50 మందిని చంపిన ఐఎస్ ఉగ్రవాదులు
- May 18, 2017
సిరియాలోని హమా ప్రావిన్సులో ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసి 50కి పైగా వ్యక్తుల ప్రాణాలు తీసినట్లు ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అఖరెబ్, అల్ మబుజెహ్ గ్రామాల్లో గురువారం ఈ దాడి జరిగిÏంది. మృతుల్లో 15 మంది పౌరులు, 27 మంది ప్రభుత్వ మద్దతుదారులు ఉన్నారంది. ఐఎస్ ఉగ్రవాదుల్లోనూ 15 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అఖరెబ్తోపాటు అల్ మబుజెహ్లో కొంత ప్రాంతాన్ని ఐఎస్ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇటు సిరియా ప్రభుత్వ వార్త సంస్థ సనా.. అఖరెబ్లో 20 మంది పౌరులను ఐఎస్ హతమార్చినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









