నో డైలాగ్స్.. ఓన్లీ యాక్షన్ అంటున్న అరుణ్జైట్లీ
- May 19, 2017
జమ్ముకశ్మీర్లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల విషయాన్ని మరొకరితో చర్చించే సమస్యే లేదని ఆర్థికశాఖ మంత్రి అదనంగా రక్షణశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ్జైట్లీ అన్నారు. తాము వేర్పాటువాదులతో చర్చించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేమని, తమ ప్రధాని దృష్టి మొత్తం ప్రస్తుతం పరిస్థితులను మెరుగుపరచడమే అని చెప్పారు.
‘మా అత్యున్నత ప్రాధాన్య అంశం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మెరుగుపరచడమే’ అని ఆయన గురువారం విలేకరులతో చెప్పారు. అలాగే, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని భర్తీ విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘అసలు ఇప్పటి వరకు తాను అలాంటి వార్తలేవి వినలేదని, తనకు ఆ విషయం గురించి కూడా తెలియదని చెప్పారు. హుర్రియత్ కాన్ఫరెన్స్వంటి వేర్పాటువాద సంస్థలతో చర్చించబోమని స్పష్టం చేశారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







