రసాయనాయుధాల సెల్ ఏర్పాటుకు ఐసిస్ ఉగ్రవాదులు కృషి
- May 19, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ు రసాయన ఆయుధాలతో ఒక సెల్ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారని అమెరికా ఇంటెలిజన్స్ అధికారి ఒకరు పేర్కొనానరు.. ఇరాక్, సిరియాలకు చెందిన రసాయన ఆయుధాల తయారీ నిపుణులతో కెమికల్ వెపన్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









