రెండవ సారి ఇరాన్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన హసన్ రోహనీ
- May 20, 2017
ఇరాన్ దేశాధ్యక్షుడిగా హసన్ రోహనీ రెండవ సారి ఎన్నికయ్యారు. ఆ దేశ అధికారిక మీడియా ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రతిపక్ష నేత ఇబ్రహీం రైసీపై రోహనీ విజయం సాధించినట్లు పేర్కొన్నది. దేశాధ్యక్ష ఎన్నికల్లో పోలైన 40 మిలియన్ల ఓట్లలో సగం కన్నా ఎక్కువ ఓట్లు రోహనీకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఇరాన్ అణ్వాయుధ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్న రోహనీ రెండవ సారి ఎన్నిక కావడం విశేషం.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







