'అల్లుడు శీను' కొత్త సినిమా ప్రారంభం
- May 21, 2017
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’లో నటించాడు. ఇప్పుడు ‘మేఘన ఆర్ట్స్’ నిర్మాణంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం రామానాయుడు స్టూడియోస్లో జరిగింది. కార్యక్రమానికి వివి.వినాయక్, బోయపాటి శ్రీను, లారెన్స్, ఎం.ఎస్ రాజు, రాజారవీంద్ర, బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. వి.వి వినాయక్ క్లాప్ ఇవ్వగా బోయపాటిశ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









