'అల్లుడు శీను' కొత్త సినిమా ప్రారంభం
- May 21, 2017
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’లో నటించాడు. ఇప్పుడు ‘మేఘన ఆర్ట్స్’ నిర్మాణంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం రామానాయుడు స్టూడియోస్లో జరిగింది. కార్యక్రమానికి వివి.వినాయక్, బోయపాటి శ్రీను, లారెన్స్, ఎం.ఎస్ రాజు, రాజారవీంద్ర, బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. వి.వి వినాయక్ క్లాప్ ఇవ్వగా బోయపాటిశ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









