'అల్లుడు శీను' కొత్త సినిమా ప్రారంభం
- May 21, 2017
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’లో నటించాడు. ఇప్పుడు ‘మేఘన ఆర్ట్స్’ నిర్మాణంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం రామానాయుడు స్టూడియోస్లో జరిగింది. కార్యక్రమానికి వివి.వినాయక్, బోయపాటి శ్రీను, లారెన్స్, ఎం.ఎస్ రాజు, రాజారవీంద్ర, బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. వి.వి వినాయక్ క్లాప్ ఇవ్వగా బోయపాటిశ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







