సైకిల్ తొక్కడానికి సంకోచించకండి, కొత్త జరిమానాలు మీ జోలికి రావు
- May 21, 2017
బైక్ నుండి విముక్తి ఉద్యమం సైక్లిస్ట్లకు నగరాన్ని మరింతగా అందుబాటులో ఉంచడానికి ఎమిరేట్ పూర్తిగా ప్రోత్సాహించనుంది. ఈ పరిణామాలు సైకిల్ తొక్కేవారికి పూర్తిగా దోహదపడుతుంది. కొత్త ట్రాఫిక్ జరిమానాలు విడుదల అయినందున దుబాయ్ పరిసర ప్రాంతాలలోని పలువురు ఆందోళన చెందారు. అనేక మంది దుబాయ్ నివాసితులు వారి కార్యాలయాల్లోకి వెళ్లడానికి ఒక సైకిల్ ను ఉపయోగించాలని ఇష్టపడతారు. బైక్-టు-వర్క్ కదలికలు సైక్లిస్టులు నగరంలో మరింత అందుబాటులోకి రావటానికి ఎమిరేట్ యొక్క కొనసాగుతున్న పరిణామాలకు పూర్తిగా దోహదపడతాయి. గత మూడు సంవత్సరాలలో, దుబాయ్ పట్టణంలో సైకిల్తొక్కేవారు పెరిగి వివిధ మార్గాలలో సైకిల్ పైనే ప్రయాణించడం గమనించవచ్చు. గతంలో, వారాంతాల్లో మాత్రమే సైక్లింగ్ శిక్షణ మరియు వ్యాయామం కోసం రూపొందించిన సైక్లింగ్ ట్రాక్స్ తొక్కాల్సివచ్చేది. ఇటీవలి కాలంలో సైక్లింగ్ అనేది నగరంలో ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లేందుకు ఒక సులువైన మార్గంగా మారింది.ఇటీవల సవరించిన ట్రాఫిక్ జరిమానాల ప్రకారం నివాసిత ప్రాంతాలలో ప్రజా రహదారులపై వినోద బైక్ లతో తిరిగితే, 3000 ధిర్హాం జరిమానా విధించడం వల్ల పట్టణంలో సైకిల్ వాడకం క్రమేపీ పెరిగింది.యుఎఇ లో కాలుష్య రహిత హరిత సమాజాన్ని ప్రోత్సహించే లక్ష్యానికి మినహాయింపుగా సైకిల్ తొక్కేవారికి ఎటువంటి మినహాయింపులు జరిమానాలు ఉండవని జ్యూమరా మౌంటెన్ బైకర్స్ యొక్క వోల్టైర్ జామిసన్ పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా రహదారి భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా సైక్లిస్టులు వ్యవహరించాల్సి ఉందని సైక్లిస్టులు సరైన భద్రతా సామగ్రిని ధరించాలని - ఒక బైక్ హెల్మెట్, ప్రతిబింబపు చొక్కా మరియు ముందు మరియు వెనుక లైట్లు కల్గి ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్







