ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నిరాహార దీక్ష
- October 08, 2015
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు నల్లపాడు రోడ్లోని ఓ ప్రైవేటు స్థలంలో ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. జగన్కు సంఘీభావం తెలిపేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు దీక్షాస్థలికి చేరుకుని మాటామంతీ చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని జిల్లాల్లోనూ పెద్దయెత్తున నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ యంత్రాంగానికి వైకాపా నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







