దువ్వాడ జగన్నాథం కు సీక్వెల్ కూడా రెడీనట
- May 22, 2017
వరస హిట్స్ తో జోరుమీదున్న అల్లు అర్జున్ తాజాగా సినిమా దువ్వాడ జగన్నాథం.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నది.. ఇప్పటికే డీజే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన యూనిట్ జూన్ 23 న రిలీజ్ సన్నాహల్లో ఉన్నది. కాగా ఈ సినిమా కు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీక్వెల్ కు సంబంధించిన కధను అల్లు అర్జున్ కు హరీష్ వినిపించడాని.. కంటెంట్ నచ్చడంతో బన్నీ ఒకే చెప్పడానే టాక్ వినిపిస్తోంది.. కానీ ఈ సినిమా సీక్వెల్ పట్టాలేక్కెది... డీజే సినిమా ఫలితం పై ఉంటుంది అని పలువురు అభిప్రాయం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









