దువ్వాడ జగన్నాథం కు సీక్వెల్ కూడా రెడీనట
- May 22, 2017
వరస హిట్స్ తో జోరుమీదున్న అల్లు అర్జున్ తాజాగా సినిమా దువ్వాడ జగన్నాథం.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నది.. ఇప్పటికే డీజే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన యూనిట్ జూన్ 23 న రిలీజ్ సన్నాహల్లో ఉన్నది. కాగా ఈ సినిమా కు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీక్వెల్ కు సంబంధించిన కధను అల్లు అర్జున్ కు హరీష్ వినిపించడాని.. కంటెంట్ నచ్చడంతో బన్నీ ఒకే చెప్పడానే టాక్ వినిపిస్తోంది.. కానీ ఈ సినిమా సీక్వెల్ పట్టాలేక్కెది... డీజే సినిమా ఫలితం పై ఉంటుంది అని పలువురు అభిప్రాయం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









