దువ్వాడ జగన్నాథం కు సీక్వెల్ కూడా రెడీనట
- May 22, 2017
వరస హిట్స్ తో జోరుమీదున్న అల్లు అర్జున్ తాజాగా సినిమా దువ్వాడ జగన్నాథం.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నది.. ఇప్పటికే డీజే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన యూనిట్ జూన్ 23 న రిలీజ్ సన్నాహల్లో ఉన్నది. కాగా ఈ సినిమా కు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీక్వెల్ కు సంబంధించిన కధను అల్లు అర్జున్ కు హరీష్ వినిపించడాని.. కంటెంట్ నచ్చడంతో బన్నీ ఒకే చెప్పడానే టాక్ వినిపిస్తోంది.. కానీ ఈ సినిమా సీక్వెల్ పట్టాలేక్కెది... డీజే సినిమా ఫలితం పై ఉంటుంది అని పలువురు అభిప్రాయం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







