కేన్స్లో కమల్ నటించిన 'మరుదనాయగం'
- May 22, 2017
ఫ్రా న్స్లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో కమల్హాసన్ నటిస్తున్న ‘మరుదనాయగం’ చిత్రం పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలతో కూడిన ఓ పుస్తకాన్ని కేన్స్ చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. గతంలో ప్రారంభమైన ‘మరుదనాయగం’ చిత్రం కొన్ని కారణాలతో నిలిచిపోగా ప్రస్తుతం ఆ పనులను మళ్లీ కొనసాగించడానికి కమల్హాసన్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి లైకా సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటికే కేన్స్ చిత్రోత్సవాల్లో ‘సంఘమిత్ర’ ఫస్ట్లుక్ పోస్టర్లను ఆవిష్కరించింది చిత్రబృందం. ఈ చిత్రంలో కమల్హాసన్ తనయ శ్రుతిహాసన్ నటిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









