కేన్స్లో కమల్ నటించిన 'మరుదనాయగం'
- May 22, 2017
ఫ్రా న్స్లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో కమల్హాసన్ నటిస్తున్న ‘మరుదనాయగం’ చిత్రం పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలతో కూడిన ఓ పుస్తకాన్ని కేన్స్ చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. గతంలో ప్రారంభమైన ‘మరుదనాయగం’ చిత్రం కొన్ని కారణాలతో నిలిచిపోగా ప్రస్తుతం ఆ పనులను మళ్లీ కొనసాగించడానికి కమల్హాసన్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి లైకా సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటికే కేన్స్ చిత్రోత్సవాల్లో ‘సంఘమిత్ర’ ఫస్ట్లుక్ పోస్టర్లను ఆవిష్కరించింది చిత్రబృందం. ఈ చిత్రంలో కమల్హాసన్ తనయ శ్రుతిహాసన్ నటిస్తుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









