కేన్స్లో కమల్ నటించిన 'మరుదనాయగం'
- May 22, 2017
ఫ్రా న్స్లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో కమల్హాసన్ నటిస్తున్న ‘మరుదనాయగం’ చిత్రం పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలతో కూడిన ఓ పుస్తకాన్ని కేన్స్ చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. గతంలో ప్రారంభమైన ‘మరుదనాయగం’ చిత్రం కొన్ని కారణాలతో నిలిచిపోగా ప్రస్తుతం ఆ పనులను మళ్లీ కొనసాగించడానికి కమల్హాసన్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి లైకా సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటికే కేన్స్ చిత్రోత్సవాల్లో ‘సంఘమిత్ర’ ఫస్ట్లుక్ పోస్టర్లను ఆవిష్కరించింది చిత్రబృందం. ఈ చిత్రంలో కమల్హాసన్ తనయ శ్రుతిహాసన్ నటిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







