నా దృష్టంతా 'సాహో'పైనే.. హీరో ప్రభాస్
- May 23, 2017
‘బాహుబలి 2’ భారీ విజయంతో జాతీయస్థాయిలో ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి ఆయనపై పడింది. తమకి సినిమాలు చేసిపెట్టమంటూ భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారు. అయినా ప్రభాస్ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాడు. అందుకు కారణమేమిటని తాజాగా ఒక ఆంగ్ల దినపత్రిక అడిగిన ప్రశ్నకి ప్రభాస్ సమాధానమిచ్చాడు. తనకి డబ్బుకంటే .. ఫ్యామిలీ .. ఫ్రెండ్స్ ముఖ్యమని ప్రభాస్ చెప్పాడు. వాళ్లతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి ‘సాహో’ సినిమాపై ఉందని చెప్పాడు. ‘బాహుబలి 3’ భాగం ఉంటుందో లేదో తనకి తెలియదనీ, ఒకవేళ అలాంటి అవకాశం వస్తే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









