నా దృష్టంతా 'సాహో'పైనే.. హీరో ప్రభాస్
- May 23, 2017
‘బాహుబలి 2’ భారీ విజయంతో జాతీయస్థాయిలో ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి ఆయనపై పడింది. తమకి సినిమాలు చేసిపెట్టమంటూ భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారు. అయినా ప్రభాస్ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాడు. అందుకు కారణమేమిటని తాజాగా ఒక ఆంగ్ల దినపత్రిక అడిగిన ప్రశ్నకి ప్రభాస్ సమాధానమిచ్చాడు. తనకి డబ్బుకంటే .. ఫ్యామిలీ .. ఫ్రెండ్స్ ముఖ్యమని ప్రభాస్ చెప్పాడు. వాళ్లతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి ‘సాహో’ సినిమాపై ఉందని చెప్పాడు. ‘బాహుబలి 3’ భాగం ఉంటుందో లేదో తనకి తెలియదనీ, ఒకవేళ అలాంటి అవకాశం వస్తే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







