రమదాన్ పునస్కరించుకొని ప్రైవేట్ రంగంలో రోజుకు ఆరు గంటల పని
- May 24, 2017
పవిత్ర మాసం రమదాన్ సందర్భంగా ప్రైవేటు రంగ కంపెనీలు, కార్పొరేషన్ లు కార్మిక చట్టంలో భాగంగా, ఆరు పని గంటల తగ్గింపునకు కట్టుబడి ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంటూ రమదాన్ కాలం లో 6 గంటల పనిని అమలు చేయడంలో సంస్థలపై పర్యవేక్షక పాత్రను ధృవీకరించింది. అదేవిధంగా, మంత్రిత్వశాఖ యొక్క తనిఖీ అధికారుల నియమావళిని అమలు చేయడానికి తగిన సూచనలను ఇచ్చింది. వీరు సైట్లు మరియు వివిధ కంపెనీలకు చెందిన పని స్ధలాలు పరిశీలించేందుకు వివిధ పర్యటనలు నిర్వహిస్తారు. సంబంధిత సంస్థలలో పనిగంటలు అమలు విషయంలో ఏదైనా ఉల్లంఘనలను అమలు చేయడంలో పొరబాట్లు జరిగితే చట్టపరమైన ప్రక్రియలు తీసుకోబడతాయి. అంతేకాకుండా, మంత్రివర్గం , వివిధ కమ్యూనికేషన్ ఛానల్ మరియు హాట్ లైన్ ద్వారా కార్మికుల పనిగంటలు అమలు విషయంపై వివిధ ఫిర్యాదులను తీసుకొంటుంది. అటువంటి సమాచారం ఇచ్చిన కార్మికుల హక్కులను కాపాడడానికి కఠినమైన గోప్యతతో వ్యవహరించబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









