జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్పై బ్యాన్
- May 24, 2017
పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అథారిటీ, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడంపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. యాక్టింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ మోతౌతా, కార్మికులు ఈ సమయాల్ని పరిగణనలోకి తీసుకుని, ఇబ్బందులు కొనితెచ్చుకోకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









