జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్పై బ్యాన్
- May 24, 2017
పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అథారిటీ, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడంపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. యాక్టింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ మోతౌతా, కార్మికులు ఈ సమయాల్ని పరిగణనలోకి తీసుకుని, ఇబ్బందులు కొనితెచ్చుకోకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







