దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ భేటీ
- May 25, 2017
అమెరికాలోని సిలికాన్వ్యాలీలో దిగ్గజకంపెనీల ముఖ్య అధికారులతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఇంటెల్ సంస్థ గ్రూప్ ప్రెసిడెంట్ కూడా హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించారు. దీంతోపాటు ప్లెక్స్ లిమిటెడ్ సంస్థ , క్లౌడ్ ఎరా, గ్లోబెల్ ఫౌండ్రీస్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









