రమదాన్ సమయంలో ట్రక్కుల కదలికలపై నియంత్రణ
- May 25, 2017
రమదాన్ పవిత్ర నెలలో కీలక సమయాలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ,పాదచారులు మరియు డ్రైవర్లతో సహా రోడ్డు వినియోగదారుల భద్రత కోసం,రమాదాన్ రోజులలో ట్రక్కుల కదలికలపై పరిమితులను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఉదయం వేళలలో 8 గంటల నుండి ఉదయం 9 :30 వరకు , మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అధేవిధంగా సాయంత్రం 5.30 గంటల నుండి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య కాలంలో ట్రక్కులు అనుమతించబడవని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రక్ డ్రైవర్లను భద్రత కల్పించడం ద్వారా రమాదాన్ పవిత్ర మాసంలో ట్రాఫిక్ రద్దీ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఈ నిబంధనను పాటించమని ట్రక్కు డ్రైవర్లను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









