రమదాన్ సమయంలో ట్రక్కుల కదలికలపై నియంత్రణ
- May 25, 2017
రమదాన్ పవిత్ర నెలలో కీలక సమయాలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ,పాదచారులు మరియు డ్రైవర్లతో సహా రోడ్డు వినియోగదారుల భద్రత కోసం,రమాదాన్ రోజులలో ట్రక్కుల కదలికలపై పరిమితులను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఉదయం వేళలలో 8 గంటల నుండి ఉదయం 9 :30 వరకు , మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అధేవిధంగా సాయంత్రం 5.30 గంటల నుండి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య కాలంలో ట్రక్కులు అనుమతించబడవని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రక్ డ్రైవర్లను భద్రత కల్పించడం ద్వారా రమాదాన్ పవిత్ర మాసంలో ట్రాఫిక్ రద్దీ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఈ నిబంధనను పాటించమని ట్రక్కు డ్రైవర్లను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







