ఏపీ రాజధాని శంకుస్థాపనకు అందరూ ఆహ్వానితులే
- October 08, 2015
ఏపీ రాజధాని శంకుస్థాపనకు 1.50లక్షల ఆహ్వాన పత్రాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఎంపీలు, సుప్రీంకోర్టు జడ్జిలు దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, అన్ని దేశాల రాయబారులు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ఈ ఆహ్వాన పత్రాలను ప్రభుత్వం అందించనుంది. సోనియాకు కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానపత్రం పంపనుంది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈవోలకు ఆహ్వానం పలకునుంది. రతన్టాటా, సైరస్ మిస్ర్తీ, అజీజ్ ప్రేమ్జీ, ముఖేష్ అంబానీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ఆహ్వాన పత్రాలు ప్రభుత్వం పంపించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







