ఏపీ రాజధాని శంకుస్థాపనకు అందరూ ఆహ్వానితులే

- October 08, 2015 , by Maagulf
ఏపీ రాజధాని శంకుస్థాపనకు అందరూ ఆహ్వానితులే

ఏపీ రాజధాని శంకుస్థాపనకు 1.50లక్షల ఆహ్వాన పత్రాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఎంపీలు, సుప్రీంకోర్టు జడ్జిలు దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, అన్ని దేశాల రాయబారులు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ఈ ఆహ్వాన పత్రాలను ప్రభుత్వం అందించనుంది. సోనియాకు కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానపత్రం పంపనుంది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈవోలకు ఆహ్వానం పలకునుంది. రతన్‌టాటా, సైరస్‌ మిస్ర్తీ, అజీజ్‌ ప్రేమ్‌జీ, ముఖేష్‌ అంబానీ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు ఆహ్వాన పత్రాలు ప్రభుత్వం పంపించనున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com