తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులు రంజాన్ మాసంలో గంట ముందే ఇంటికి
- May 25, 2017ముస్లిం సోదర సోదరీమణులకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ఉద్యోగులకు ఓ గంటముందే ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. రంజాన్ ఉపవాస దీక్షలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్ణీత సమయం కంటే గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లడానికి అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..