తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులు రంజాన్ మాసంలో గంట ముందే ఇంటికి
- May 25, 2017ముస్లిం సోదర సోదరీమణులకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ఉద్యోగులకు ఓ గంటముందే ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. రంజాన్ ఉపవాస దీక్షలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్ణీత సమయం కంటే గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లడానికి అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్