ఖైదీల విడుదలకు అజ్మన్ రూలర్ ఆదేశం!
- May 26, 2017
సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి, పవిత్ర రమదాన్ సందర్భంగా 95 మంది ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ నేరాలకు పాల్పడినందుకుగాను జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, ఈ క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారనే ఉద్దేశ్యంతో షేక్ హుమైద్ క్షమాభిక్షను ప్రసాదించడం జరిగింది. అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నౌమి, ఈ సందర్భంగా షేక్ హుమైద్కి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలు, సమాజంలో భాగమై, సమాజాభివృద్ధికి సహకరించాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..









