అంవాజ్ లో ట్రాఫిక్ వికృత ప్రవర్తనను అరికట్టడానికి చర్యలు
- May 26, 2017
అమావాజ ద్వీపాలలో వాహనాల ద్వారా విపరీతమైన ట్రాఫిక్ ప్రవర్తన మరియు శబ్దం కల్గిస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి పోలీసులు చర్యలు ప్రారంభించింది. అంవాజ్ ద్వీపాలలోనివాసితులు నుండి ఫిర్యాదులు స్పందించైనా అంతర్గత వ్యవహారాల శాఖ రహదారి మీద వాహనదారులు అనైతిక ప్రవర్తనపై ఒక మార్గనిర్దేశాన్ని నియమిస్తూ ఒక చొరవ ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, వారాంతాల్లో ద్వీపాలను సందర్శించే వాహనదారులకు ఈ చేష్టలు విసుగుని కల్గిస్తాయి. ఒక నివేదిక ప్రకారం, సందర్శకులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు మరియు అనవసర శబ్దం కల్గిస్తున్నారంటూ ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు పోలీసులు చూపిన చొరవ విజయవంతం అయ్యింది, ఎందుకంటే ద్వీపంలో మోహరించిన అధికారులు తమకు అందిన ఆదేశాలను ధ్రువీకరించారు. అంతర్గత వ్యవహారాల శాఖ అల్ అమ్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, వేలమంది సందర్శకులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. . ట్రాఫిక్ పోలీసులు క్రమక్రమంగా లేనందున, నివాసితులు మరియు సందర్శకుల నుండి ఫిర్యాదులను పరిశీలించాల్సి వచ్చింది. అక్రమ రవాణా మరియు అనధికార పార్కింగ్ కూడా వారాంతములో ఒక పెద్ద బెడదగా మారిందని అన్నారు. పలు కేసుల్లో అధికభాగం ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించినవి, వందలాది మంది రహదారులపై నిలిపి పెద్ద పెద్ద , శబ్దం చేస్తూ, అరగంట నిలిపి గొడవలు పడుతూ డ్రైవింగ్ చేస్తున్నారని ముజారాక్ పోలీస్ గవర్నరేట్ డైరెక్టర్ బ్రిగ్రథియర్ జనరల్ ఫవాజ్ అల్ హసన్ అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







