తాజా సెక్యూరిటీ ఆపరేషన్పై ఎన్హెచ్ఐఆర్ స్టేట్మెంట్
- May 26, 2017
నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, తాజా సెక్యూరిటీ ఆపరేషన్ కారణంగా 31 మంది పోలీసులు గాయపడటం, పలువురు మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా సెక్యూరిటీ చర్యల్ని ఎన్ఐహెచ్ఆర్ అభినందించింది. 286 మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఘటనలో. రూల్ ఆఫ్ లా లేకుండా మానవ హక్కులకు రక్షణ ఉండదని ఈ సందర్భంగా ఎన్హెచ్ఐఆర్ అభిప్రాయపడింది. టోలరెన్స్, జస్టిస్, రూల్ ఆఫ్ లా, మరియు హ్యూమన్ రైట్స్ పట్ల గౌరవం, హింస, విధ్వేషం వంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఆందోళనకారుల మృతికి సంబంధించి విచారణ జరపాల్సిందిగా ఎన్హెచ్ఐఆర్ ఆదేశించింది.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









