తాజా సెక్యూరిటీ ఆపరేషన్పై ఎన్హెచ్ఐఆర్ స్టేట్మెంట్
- May 26, 2017
నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, తాజా సెక్యూరిటీ ఆపరేషన్ కారణంగా 31 మంది పోలీసులు గాయపడటం, పలువురు మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా సెక్యూరిటీ చర్యల్ని ఎన్ఐహెచ్ఆర్ అభినందించింది. 286 మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఘటనలో. రూల్ ఆఫ్ లా లేకుండా మానవ హక్కులకు రక్షణ ఉండదని ఈ సందర్భంగా ఎన్హెచ్ఐఆర్ అభిప్రాయపడింది. టోలరెన్స్, జస్టిస్, రూల్ ఆఫ్ లా, మరియు హ్యూమన్ రైట్స్ పట్ల గౌరవం, హింస, విధ్వేషం వంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఆందోళనకారుల మృతికి సంబంధించి విచారణ జరపాల్సిందిగా ఎన్హెచ్ఐఆర్ ఆదేశించింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







