యూఏఈ వీకెండ్ వెదర్ వార్నింగ్
- May 27, 2017
నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ ఎన్సిఎంఎస్, వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరగవచ్చునని హెచ్చరించింది. వాతావరణం కొంతవరకు సాధారణంగానే ఉంటుందనీ, అక్కడక్కడా మేఘాలు కమ్ముకోవచ్చుననీ, సాయంత్రం సమయాల్లో దుమ్ము విపరీతంగా గాలితోపాటు దూసుకొచ్చే అవకాశం ఉందని, వెస్టర్న్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుందని పేర్కొంది ఎన్సిఎంఎస్. హ్యుమిడిటీ ఎక్కువవుతుందనీ వెల్లడించింది. సముద్రం కొంత రఫ్గా ఉండొచ్చని, సముద్ర తీర ప్రాంతాల్లో సేదతీరేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









