యూఏఈ వీకెండ్ వెదర్ వార్నింగ్
- May 27, 2017
నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ ఎన్సిఎంఎస్, వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరగవచ్చునని హెచ్చరించింది. వాతావరణం కొంతవరకు సాధారణంగానే ఉంటుందనీ, అక్కడక్కడా మేఘాలు కమ్ముకోవచ్చుననీ, సాయంత్రం సమయాల్లో దుమ్ము విపరీతంగా గాలితోపాటు దూసుకొచ్చే అవకాశం ఉందని, వెస్టర్న్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుందని పేర్కొంది ఎన్సిఎంఎస్. హ్యుమిడిటీ ఎక్కువవుతుందనీ వెల్లడించింది. సముద్రం కొంత రఫ్గా ఉండొచ్చని, సముద్ర తీర ప్రాంతాల్లో సేదతీరేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







