ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ప్రముఖ డైరెక్టర్,హీరో

- May 28, 2017 , by Maagulf
ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ప్రముఖ డైరెక్టర్,హీరో

సెయింట్ లూయిస్ లో జరుగుతున్న తానా తానా 21వ మహాసభలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. నవరత్న నటనా సార్వభౌమ పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను.. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో కళ్యాణ్ రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ తోపాటు.. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com