ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ప్రముఖ డైరెక్టర్,హీరో
- May 28, 2017
సెయింట్ లూయిస్ లో జరుగుతున్న తానా తానా 21వ మహాసభలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. నవరత్న నటనా సార్వభౌమ పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను.. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో కళ్యాణ్ రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ తోపాటు.. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!









