ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ప్రముఖ డైరెక్టర్,హీరో
- May 28, 2017
సెయింట్ లూయిస్ లో జరుగుతున్న తానా తానా 21వ మహాసభలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. నవరత్న నటనా సార్వభౌమ పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను.. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో కళ్యాణ్ రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ తోపాటు.. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







