తీరం దాటిన 'మోరా' తుపాను
- May 29, 2017
తీవ్ర తుపాను 'మోరా' బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ వద్ద మంగళవారం తీరాన్ని దాటింది. దీంతో తీరం వెంబడి 117 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలోకి జాలర్లు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర వైద్య సదుపాయాలు అందించేందుకు 240 మెడికల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









