దర్శకరత్న దాసరి మరణం తో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు
- May 30, 2017
దర్శకరత్న దాసరి మృతికి సంతాపంగా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న షూటింగ్ లు, అలాగే థియేటర్స్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న తెలుగు సినిమాలు సైతం తమ షూటింగ్ లను ఆపివేసి దాసరి మరణం పట్ల దిగ్భ్రాంతి తెలియజేసారు.
పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ను మూడు రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. దాసరి మృతికి సంతాప సూచకంగా సినిమా షూటింగ్ ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ దాసరి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









