దర్శకరత్న దాసరి మరణం తో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు
- May 30, 2017
దర్శకరత్న దాసరి మృతికి సంతాపంగా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న షూటింగ్ లు, అలాగే థియేటర్స్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న తెలుగు సినిమాలు సైతం తమ షూటింగ్ లను ఆపివేసి దాసరి మరణం పట్ల దిగ్భ్రాంతి తెలియజేసారు.
పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ను మూడు రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. దాసరి మృతికి సంతాప సూచకంగా సినిమా షూటింగ్ ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ దాసరి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









