దర్శకరత్న దాసరి మరణం తో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు
- May 30, 2017
దర్శకరత్న దాసరి మృతికి సంతాపంగా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న షూటింగ్ లు, అలాగే థియేటర్స్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న తెలుగు సినిమాలు సైతం తమ షూటింగ్ లను ఆపివేసి దాసరి మరణం పట్ల దిగ్భ్రాంతి తెలియజేసారు.
పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ను మూడు రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. దాసరి మృతికి సంతాప సూచకంగా సినిమా షూటింగ్ ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ దాసరి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







