ఆంధ్రప్రదేశ్ కి మంజూరైన 1500ల కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణం

- May 30, 2017 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ కి మంజూరైన 1500ల కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణం

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రపంచ బ్యాంకు రుణం మంజూరైంది. అందరికీ విద్యుత్‌ పథకం కోసం 15 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆ సంస్థ అంగీకరించింది. ఈ రుణంతో ఏపీలో విద్యుత్‌రంగానికి అనేక విధాలా ప్రయోజనం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com