పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

- May 31, 2017 , by Maagulf
పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.1.23 పైసలు, డీజిల్‌పై 89పైసలు పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com