ఖతారైజేషన్లో భాగంగా 600 మంది టీచర్ల తొలగింపు
- May 31, 2017
రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రిపరేటరీ మరియు సెకెండరీ స్కూల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇండిపెండెంట్ స్కూల్స్లలో అకడమిక్, మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఎమిరటైజేషన్కి వీలుగా 600 మంది టీచర్ల తొలగింపుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ప్రకటన జారీ చేసింది. సుమారుగా 650 మంది టీచర్లు ఈ నోటిఫికేషన్తో తొలగించబడే అవకాశాలున్నట్లు తెలియవస్తోంది. అతి తక్కువ సమయంలో ఈ నోటీసు తమకు చాలా ఇబ్బందులను కలగజేస్తుందని ఉద్యోగాలు కోల్పోనున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్ళలో 14 మంది టీచర్లు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోనుండగా, మరికొన్ని స్కూళ్ళలో 8 నుంచి 10 మంది వరకు తొలగింపబడనున్నారు. స్కూల్ డైరెక్టర్స్, మినిస్ట్రీకి 2ఎండ్ ఆఫ్ సర్వీసెస్' లెటర్ని అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









