ఖతారైజేషన్లో భాగంగా 600 మంది టీచర్ల తొలగింపు
- May 31, 2017
రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రిపరేటరీ మరియు సెకెండరీ స్కూల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇండిపెండెంట్ స్కూల్స్లలో అకడమిక్, మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఎమిరటైజేషన్కి వీలుగా 600 మంది టీచర్ల తొలగింపుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ప్రకటన జారీ చేసింది. సుమారుగా 650 మంది టీచర్లు ఈ నోటిఫికేషన్తో తొలగించబడే అవకాశాలున్నట్లు తెలియవస్తోంది. అతి తక్కువ సమయంలో ఈ నోటీసు తమకు చాలా ఇబ్బందులను కలగజేస్తుందని ఉద్యోగాలు కోల్పోనున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్ళలో 14 మంది టీచర్లు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోనుండగా, మరికొన్ని స్కూళ్ళలో 8 నుంచి 10 మంది వరకు తొలగింపబడనున్నారు. స్కూల్ డైరెక్టర్స్, మినిస్ట్రీకి 2ఎండ్ ఆఫ్ సర్వీసెస్' లెటర్ని అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







