ఇంటి గుమ్మాల వద్ద బ్రోచర్లు ఉంచితే 500 సౌదీ రియాల్స్ జరిమానా
- June 01, 2017
రాజ్యమంతటా అన్నినగరపాలక సంస్థలు మునిసిపాలిటీల పరిధిలోని గృహాల గుమ్మాల వద్ద ప్రజా స్థలాల వద్ద మార్కెటింగ్ బ్రోచర్లు, ప్రచార, ప్రకటన బిల్లులను పంపిణీ చేయడాన్ని మున్సిపల్, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా అల్ఫహీఖ్ ప్రచురించారు. ఈ నియమాలను ఉల్లంఘించినట్లు రుజువు కాబడితే, 500 సౌదీ రియళ్లతో పాటు ఇతర జరిమానాలు తప్పవని సంబంధిత మంత్రిత్వశాఖ హెచ్చరించింది.పర్యావరణ కాలుష్యం అరికట్టడం మరియు ప్రజా పరిశుభ్రత నిర్వహణలో భాగంగా ఈ విధానాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. మంత్రి యొక్క సూచనల ప్రకారం, వ్యక్తులు, సంస్థలు మరియు వ్యాపార సంస్థలు మరియు టోకు మరియు రిటైల్ రంగాలలో దుకాణాలలోనూ ఈ తరహా శిక్షాత్మక చర్యలతో ప్రచారాలు చేస్తున్నారు.నివాస భవనాల ముందు, ప్రక్కనున్న భవనాలు మరియు ప్రచార కార్యాలయాలలో మార్కెటింగ్ ప్రమోషన్ కలిగి ఉన్న బ్రోచర్లు మరియు కరపత్రాలు ఇకపై అనుమతించబడవు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







