టర్కీలో ఘోర ప్రమాదం హెలికాప్టర్ కూలి 13 మంది సైనికులు మృతి
- June 01, 2017
టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ హెలికాప్టర్ కూలిపోయి 13 మంది సైనికులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. టర్కీలో సైనికులతో వెళ్తున్న మిలటరీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కాసేపటికే హై-ఓల్టేజ్ విద్యుత్ వైర్లు తాకడంతో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న 13 మంది సైనికులు మృతిచెందినట్టు టర్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ హులుసి అకర్ తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









