రాహుల్కు కెటిఆర్ కౌంటర్
- June 01, 2017
హైదరాబాద్: సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జనలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ వాఖ్యలకు తెలంగాణ మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో 5 మొబైల్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.. రాహుల్కు మేడిన్ తెలంగాణ ఫోన్లు కావాలంటే అక్కడికి వెళ్లాలని చెప్పారు. అవినీతిపై రాహుల్ మాట్లాడటం మిలీనియం అని దుయ్యబట్టారు.. ఎన్నికల్లో సొంత స్థానాలనునిలబెట్టుకోలేని మీరా.. గెలుపు గురించి మాట్లాడేది అని కెటిఆర్ తీవ్రంగా విమర్శించారు.. రాహుల్ ముందే రాసుకొచ్చిన స్క్రిప్టును చదివి కాంగ్రెస్ పార్టీని మరింత చులకనచేశారని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







