రాహుల్కు కెటిఆర్ కౌంటర్
- June 01, 2017
హైదరాబాద్: సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జనలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ వాఖ్యలకు తెలంగాణ మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో 5 మొబైల్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.. రాహుల్కు మేడిన్ తెలంగాణ ఫోన్లు కావాలంటే అక్కడికి వెళ్లాలని చెప్పారు. అవినీతిపై రాహుల్ మాట్లాడటం మిలీనియం అని దుయ్యబట్టారు.. ఎన్నికల్లో సొంత స్థానాలనునిలబెట్టుకోలేని మీరా.. గెలుపు గురించి మాట్లాడేది అని కెటిఆర్ తీవ్రంగా విమర్శించారు.. రాహుల్ ముందే రాసుకొచ్చిన స్క్రిప్టును చదివి కాంగ్రెస్ పార్టీని మరింత చులకనచేశారని అన్నారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









