రాహుల్కు కెటిఆర్ కౌంటర్
- June 01, 2017
హైదరాబాద్: సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జనలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ వాఖ్యలకు తెలంగాణ మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో 5 మొబైల్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.. రాహుల్కు మేడిన్ తెలంగాణ ఫోన్లు కావాలంటే అక్కడికి వెళ్లాలని చెప్పారు. అవినీతిపై రాహుల్ మాట్లాడటం మిలీనియం అని దుయ్యబట్టారు.. ఎన్నికల్లో సొంత స్థానాలనునిలబెట్టుకోలేని మీరా.. గెలుపు గురించి మాట్లాడేది అని కెటిఆర్ తీవ్రంగా విమర్శించారు.. రాహుల్ ముందే రాసుకొచ్చిన స్క్రిప్టును చదివి కాంగ్రెస్ పార్టీని మరింత చులకనచేశారని అన్నారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









