డేరా, బుర్ దుబాయ్ మాస్క్ల వద్ద 80 రిఫ్రిజిరేటర్లు
- June 02, 2017
యూఏఈ ఫుడ్ బ్యాంక్ ఇనీషియేటివ్ ప్రిపరేటివ్ కమిటీ, మొత్తం 80 రిఫ్రిజిరేటర్లను డేరాలో 38 మాస్క్ల వద్ద, బుర్ దుబాయ్లో 42 మాస్క్ల వద్ద ఏర్పాటు చేసింది. వీటిల్లో ఎవరైనాసరే ఆహార పదార్థాల్ని ఉంచవచ్చు. పేదవారి కోసం ఉపయోగపడేలా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అదనపు ఆహారాన్ని నిల్వ చేసేందుకోసం వేల సంఖ్యలో ప్లాస్టిక్ కంటెయినర్లను కూడా కమిటీ అందుబాటులోకి తెచ్చింది. ఫుడ్ని, కంటెయినర్లలో ఉంచాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేసింది కమిటీ. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పలు అంశాలపై కమిటీ చర్చించి, వాలెంటీర్లకు తగు సూచనలు చేసింది. స్థానిక, అంతర్జాతీయ చారిటబుల్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









