డేరా, బుర్ దుబాయ్ మాస్క్ల వద్ద 80 రిఫ్రిజిరేటర్లు
- June 02, 2017
యూఏఈ ఫుడ్ బ్యాంక్ ఇనీషియేటివ్ ప్రిపరేటివ్ కమిటీ, మొత్తం 80 రిఫ్రిజిరేటర్లను డేరాలో 38 మాస్క్ల వద్ద, బుర్ దుబాయ్లో 42 మాస్క్ల వద్ద ఏర్పాటు చేసింది. వీటిల్లో ఎవరైనాసరే ఆహార పదార్థాల్ని ఉంచవచ్చు. పేదవారి కోసం ఉపయోగపడేలా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అదనపు ఆహారాన్ని నిల్వ చేసేందుకోసం వేల సంఖ్యలో ప్లాస్టిక్ కంటెయినర్లను కూడా కమిటీ అందుబాటులోకి తెచ్చింది. ఫుడ్ని, కంటెయినర్లలో ఉంచాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేసింది కమిటీ. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పలు అంశాలపై కమిటీ చర్చించి, వాలెంటీర్లకు తగు సూచనలు చేసింది. స్థానిక, అంతర్జాతీయ చారిటబుల్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







