అమరుల కుటుంబాలకు బాసటగా ఓ కార్యక్రమం రూపకల్పన
- June 02, 2017
జెడ్డా : అమరవీరుల కుటుంబాలకు మరియు గాయపడిన సైనికులకు రమాదాన్ సమయంలో ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యక్రమం ప్రారంభించబడింది. సౌదీ కార్యకలాపాల నిర్ణయాత్మక విధానం ద్వారా ఆశల పునరుద్ధరణను కల్గించి దేశ రక్షణకు విధేయత చూపినవారికి మేలు మంజూరు చేసే నెలగా పిలవబడే కార్యక్రమని డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క మార్గదర్శకత్వంలో ఉద్యోగుల కోసం రక్షణ మంత్రిత్వశాఖ చేపట్టిన కార్యక్రమాల పొడిగింపులో భాగంగా అమలుచేయనున్నారు. ఆరోగ్య, ఆర్థిక, సామాజిక మరియు విద్యా అవసరాల కోసం మంత్రిత్వ శాఖ కూడా తక్షణ సహాయం అందిస్తుంది. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు,ఆయా రక్షణ రంగాలలో త్యాగాలకు వెనుకాడని వారికి రాజ్యం యొక్క సంరక్షణ మద్దతు తప్పక ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!
- KNET లో కొత్తగా డైరెక్ట్ కార్డ్ ఎంట్రీ సిస్టమ్.. పోర్టల్ అప్గ్రేడ్..!!
- ఒమన్ లో డిజిటల్ మీడియాకు లైసెన్సులు తప్పనిసరి..!!
- డైమండ్ హోదాను పొందిన కింగ్ ఫైసల్ హాస్పిటల్..!!









