అమరుల కుటుంబాలకు బాసటగా ఓ కార్యక్రమం రూపకల్పన
- June 02, 2017
జెడ్డా : అమరవీరుల కుటుంబాలకు మరియు గాయపడిన సైనికులకు రమాదాన్ సమయంలో ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యక్రమం ప్రారంభించబడింది. సౌదీ కార్యకలాపాల నిర్ణయాత్మక విధానం ద్వారా ఆశల పునరుద్ధరణను కల్గించి దేశ రక్షణకు విధేయత చూపినవారికి మేలు మంజూరు చేసే నెలగా పిలవబడే కార్యక్రమని డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క మార్గదర్శకత్వంలో ఉద్యోగుల కోసం రక్షణ మంత్రిత్వశాఖ చేపట్టిన కార్యక్రమాల పొడిగింపులో భాగంగా అమలుచేయనున్నారు. ఆరోగ్య, ఆర్థిక, సామాజిక మరియు విద్యా అవసరాల కోసం మంత్రిత్వ శాఖ కూడా తక్షణ సహాయం అందిస్తుంది. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు,ఆయా రక్షణ రంగాలలో త్యాగాలకు వెనుకాడని వారికి రాజ్యం యొక్క సంరక్షణ మద్దతు తప్పక ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







