హైదరాబాద్ లో దారుణం కన్న కూతురు డెడ్బాడీని డ్రైనేజ్లో పడేసిన తండ్రి
- June 03, 2017
డ్రైనేజీలో డెడ్ బాడీ. అదేదో అనాధ శవం కాదు. కన్న తండ్రే స్వయంగా తన కూతురు మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశాడు. కారణం.. పేదరికం. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లుగవ్వ లేక.. మనసు చంపుకొని మరీ ఇలాంటి పని చేశాడు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ లో జరిగిందీ ఘటన.
డ్రైనేజీలో మహిళ మృతదేహం పడుందని స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చారు. వివరాలు ఆరా తీస్తే.. కన్న తండ్రే కూతురు డెడ్ బాడీని ఇలా డ్రైనేజ్ లో పడేశాడని తెలిసింది. డబ్బులు లేక పోతే.. ఎవరికైనా చెప్పాలి.. లేక పోతే, స్మశాన వాటికలో సంప్రదించాలి. అంతేగాని.. ఇలా మురుగు కాలువలో వదిలేసి వెళ్లిపోవడం ఏంటని పోలీసులు ఆ తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









